ములుగు: రైతులను మోసం చేస్తే క్రిమినల్ కేసులు: సీతక్క

58చూసినవారు
ములుగు జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు తయారి పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలన్న మంత్రి మంగళవారం
జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఫారెస్ట్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. అమాయక రైతులను మోసం చేస్తున్న వారి పై క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి సీతక్క హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్