ఇచ్చిన హామీ నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

71చూసినవారు
ఇచ్చిన హామీ నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లా నర్సంపేట్ మండల్ బాంజీపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి మరియు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సంపేట మండల యూత్ అధ్యక్షులు కుక్కముడి అశోక్, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్