నర్సంపేట: దుర్గా దేవిగా అమ్మవారి దర్శనం

62చూసినవారు
నర్సంపేట: దుర్గా దేవిగా అమ్మవారి దర్శనం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఎనిమిదో రోజు అమ్మవారిని ఆలయ అర్చకులు దుర్గా దేవిగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్