కలామ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు

84చూసినవారు
కలామ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు
చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో కలామ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహనీయులు జాతిపిత మహాత్మ గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలామ్స్ ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎండి భాషమీయ, పరికి మధుకర్ మాట్లాడుతూ మన దేశానికి ఎంతో సేవ చేసిన మహనీయుల జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, వారిని ఆదర్శంగా తీసుకొని దేశ ప్రజలు, యువకులు వారి బాటలో నడవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్