నర్సంపేట: ర్యాలీ గా సదస్సు కు బయలు దేరిన కోదండరామ్

84చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట లో ఆదివారం నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమ కారుల సదస్సు కు ముఖ్య అతిథిగా ఎంఎల్సి ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గోంటున్న సందర్భంగా నర్సంపేట అమరవీరుల స్థూపం వద్ద స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. కళాకారుల బృందం డప్పు చప్పుల్ల తో భారీగా స్వాగతం పలికారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీ గా సదస్సు కు బయలు దేరారు. ర్యాలీ లో అంబటి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్