మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

61చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ ఆధ్వర్యంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బంజారాల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రూ. 900 కోట్లతో నగరా పేరుతో మహారాష్ట్ర రాష్ట్రంలో పెరగవ్లో మ్యూజియం స్థాపన చేశారు. బంజారాల ఇతిహాసాలను వెలికి తీసి బంజారాల ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్