అటోలో తరలిస్తున్న గంజాయి పట్టుకున్న పోలీసులు

83చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 6. 33 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విలువ 1, 58, 250 ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్