కాంగ్రెస్ పార్టీలో చేరిక

562చూసినవారు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నివాసంలో సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంగేం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చోల్లేటి మాధవరెడ్డి అధ్యక్షతన మండల సీనియర్ నాయకులు గుమ్మడి హరిబాబు, అచ్చ నాగరాజు, జున్న కొమురుమల్లు సమక్షంలో కుంటపెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పరకాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్