అధిక సాంద్రత పత్తి సాగుతో లాభాలు

70చూసినవారు
అధిక సాంద్రత పత్తి సాగులో అధిక దిగుబడులు వస్తాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య అన్నారు. మంగళవారం వరంగల్ మామునూర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అమలవుతున్న అధిక సాంద్రత పత్తి సాగుపై, నాగపూర్ శాస్త్రవేత్తలు డా. శరవన్, గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ, అనంతారం, గ్రామాల్లో క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్