రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

12929చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లేష్ అనే వ్యక్తి మంగళవారం తన బంధువుల ఇంటికి నర్సంపేట వైపు వెళుతుండగా చిన్న పెండ్యాల వద్దకు రాగానే అతన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్