ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

56చూసినవారు
జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు ఎంపీ అభ్యర్థి కావ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్