బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి

68చూసినవారు
బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామంలో ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గోపికృష్ణ సోమవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్