బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి

72చూసినవారు
ఆనాడు ఎమ్మెల్యేగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్