గట్టు మల్లన్న ఆలయంలో భక్తుల కోలాహలం

50చూసినవారు
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారంను పురస్కరించుకుని భక్తులు ఆలయానికి పోటెతారు. ఆలయంలో స్వామివారికి పట్నం వేసి బోనోలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్