ఉచిత శిక్షణకు గడువు పెంపు

555చూసినవారు
ఉచిత శిక్షణకు గడువు పెంపు
మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరం యుపిఎస్సి పోటీ పరీక్షలకు కోచింగ్ గడువును పొడిగించారు. ఈ మేరకు జనగామ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు www. imrestelangana. cgg. gov. in వెబ్ సైట్ లో ఈనెల 15వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్