అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలి

567చూసినవారు
అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలి
జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండల కేంద్రంలో ఠాగూర్ లక్ష్మణ్ సింగ్ అనే వ్యక్తి భూములను ఆక్రమించి ప్రహరీ ఏర్పాటు చేశారని దానిని వెంటనే కూల్చివేయాలని నిరసిస్తూ గురువారం సిపిఎం నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ భూమిలో నిర్మించిన ప్రహరీ గోడను వెంటనే కూల్చివేయాల డిమాండ్ చేశారు. ఆ భూములను పేదలకు పంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్