కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంది

84చూసినవారు
తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి పదవులు, అధికారం ఇస్తే కేసిఆర్ ప్రజలకు ఏం చేశారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందంటూ దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్