కడియంతో సమావేశమైన కాంగ్రెస్ ముఖ్య నేతలు

5111చూసినవారు
కాంగ్రెస్ పార్టీలోకి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరిక దాదాపు ఖరారు అయినట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కడియం శ్రీహరి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు కడియం శ్రీహరి మరియు కావ్యతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్సీ, రోహిత్ చౌదరి, మల్లురవి, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్