కడియం ఫోటోను ట్వీట్ చేసిన క్రిశాంక్

66చూసినవారు
కడియం ఫోటోను ట్వీట్ చేసిన క్రిశాంక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ ఎంపీ కావ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అయితే పాలాభిషేకం చేసిన ఫోటోను బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ట్విట్ చేశారు. తన కూతురు కావ్య చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీహరి పాలాభిషేకం చేయడం అనేది కాంగ్రెస్ నేతల సంబరంగా ఉంది తప్ప రైతుల సంబరంగా లేదంటూ శనివారం అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్