జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సింధు ఎంపిక

1083చూసినవారు
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సింధు ఎంపిక
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామానికి చెందిన తోకల సింధు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఎర్రోళ్ల కుమార్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు బీహార్ లో జరిగే జాతీయస్థాయి పోటీలలో సింధు పాల్గొంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్