ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే

76చూసినవారు
ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో సోమవారం పరిశుద్ధ ఫాతిమా మాత దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ దాసయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్