కబ్జా దారులపై చర్యలు తీసుకుంటాం

56చూసినవారు
ప్రభుత్వ భూమిలో బీరన్న గుడి నిర్మించడమే కాకుండా గుడి ఆవరణలో ఉన్న 20 గుంటల భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ అనిత తెలిపారు. ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలో 536 సర్వే నెంబర్ లో నాలుగు వందల 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొంత భూమి కబ్జాకు గురైనట్లు ఆరోపణలు రావడంతో ఆమె మంగళవారం సందర్శించారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్