ఉత్సవాల నిర్వహణలో లోపాలు సవరించాలని వినతి

2297చూసినవారు
ఉత్సవాల నిర్వహణలో లోపాలు సవరించాలని వినతి
భద్రకాళి దేవస్థానంలో ఆసౌకర్యాలు, దసరా ఉత్సవాల నిర్వహణలో పలు లోపాలపై ఆలయ ఈఒ శేషు భారతిని శనివారం రాష్ట్రీయ హిందూ పరిషత్ కోరింది. వారు మాట్లాడుతూ భక్తులకు మంచి నీటి సౌకర్యం కల్పించాలని, దేవాలయంలో ఉచిత దర్శనం, భక్తులు దేవాలయం లోనికి, బయటికి వెళ్ళు మార్గాలను సూచించే  సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. భూపాల్, నాగరాజు గౌడ్, మహేష్, సంతోష్ కుమార్, సాయి కృష్ణ, రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్