నేడు హన్మకొండలో డిజెఎఫ్ జర్నలిస్టుల గర్జన

1851చూసినవారు
నేడు హన్మకొండలో డిజెఎఫ్ జర్నలిస్టుల గర్జన
హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం జర్నలిస్టుల గర్జన సభను నిర్వహిస్తున్నట్లు డిజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు పి. విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల హక్కుల సాధనలో డిజెఎఫ్ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ ఫలాలు అందజేయాలన్నారు. ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్