అంధ విద్యార్థులకు అల్పాహారం అందజేత

265చూసినవారు
అంధ విద్యార్థులకు అల్పాహారం అందజేత
జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫౌండేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ బల్లు శ్రీధర్ సహకారంతో వరంగల్ జిల్లాలోని, కొత్తవాడ, ఆటోనగర్ లో ఉన్న 'లూయీస్ అంధుల పాఠశాలలో 40 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని ఫౌండేషన్ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రహిమ్ ఖాన్, సభ్యులు బల్లు శ్రీధర్, సాంబరాజు, మతీన్, ఆశ్రమం యాజమాన్యం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్