వాహన తనిఖీలో నగదు పట్టివేత

72చూసినవారు
వాహన తనిఖీలో నగదు పట్టివేత
లోక్ సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ మిల్స్ కాలనీ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం శివనగర్లో చేపట్టిన వాహన తనిఖీల్లో తిరుమల్ రావు అనే వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 1, 38, 500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ మిల్స్ కాలని సీఐ మల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పొలిసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్