వరంగల్ కరీమాబాద్ కు చెందిన వడ్డెపల
్లి శ్రీలత కుమారుడు సాయితేజ్ మార్చ్ 28వ తేదీన శంభునిపేట నాగమయ్య కమాన్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడు మృతి చెందిన బాధలో ఉండగా ఇంటిలో పార్క్ చేసిన పల్సర్ బైక్ చోరీకి గురైంద
ి. ఈ క్రమంలో నాగశివ, చక్రి, శ్రీధర్ వద్ద తన కుమారుడి బైక్ కనిపించింది. బైక్ చోరీ చేసిన ముగ్గురిపై బుధవా
రం రాత్రి మిల్స్ కాలని పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు సీఐ మల్లయ్య తెలిపారు.