వరంగల్: ఉత్తమ ప్రతిభకు సన్మానం

53చూసినవారు
వరంగల్: ఉత్తమ ప్రతిభకు సన్మానం
ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అమంచ రవి కుమార్ మరియు వరంగల్ జిల్లా ఆర్యా వైశ్య సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ వ్యాపారవేత్త వెనిశెట్టి ప్రశాంత్ ను బుధవారం తమ చిన్ననాటి స్నేహితులు కాశిబుగ్గ మైత్రి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్