వృధాగా పోతున్న తాగునీరు స్పందించని అధికారులు

66చూసినవారు
వరంగల్ జిల్లా పుప్పాల గుట్ట 36వ డివిజన్ పరిధిలో మిషన్ భగీరథ త్రాగు నీరు వృధాగా పోతున్న పట్టించుకొని ప్రభుత్వం యంత్రంగం, స్థానిక కార్పొరేటర్ గతంలో తూతూ మంత్రంగా మరమ్మతు చేసారని పుప్పాల గుట్ట ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు.

సంబంధిత పోస్ట్