శిశుగృహను సందర్శించిన కలెక్టర్

77చూసినవారు
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ ప్రత్యేక దత్తత విభాగం శిశు గృహను మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య సందర్శించారు. ఈ సందర్భంగా వసతులను పరిశీలించారు. శిశుగృహ అధికారులతో సమీక్ష నిర్వహించారు, కాగా శిశు గృహలో ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన 11 మంది పిల్లలు ఆశ్రయం పొందుచున్నారని ఒకరికి దత్తత ప్రక్రియకు ఎంపిక కాబడగా మరో ఇద్దరు టైo లైన్ లో ఉన్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్