భద్రకాళి దేవాలయంలో బారులు తీరిన భక్తులు

543చూసినవారు
ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయానే భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనం అందించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్