సఖి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

50చూసినవారు
సఖి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
సఖి వన్ స్టాప్ కేంద్రాల ద్వారా అందించే సేవలపై విస్తృతంగా మహిళలలో అవగాహన కల్పించడానికి కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. శుక్రవారం ఎక్సైజ్ కాలనీలో ఉన్న హనుమకొండ జిల్లా సఖి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి అక్కడ సిబ్బందితో మాట్లాడుతూ. సోషల్ మీడియా ద్వారా సఖి కేంద్రాలు అందిస్తున్న సేవలకు ప్రచారం కల్పించి మహిళలలో అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్