పర్యావరణం పట్ల ప్రజల్లో మరింత అవగాహన రావాలి: కలెక్టర్

58చూసినవారు
పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శనివారం రాత్రి హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో *ఎర్త్ అవర్* కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం 2008 నుంచిప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్