గర్భిణులు, బాలింతలు యోగ అలవర్చుకోవాలి: కాల్

66చూసినవారు
ఆరోగ్యవంత మైన జీవనశెలిలో భాగంగా గర్భిణులు, బాలింతలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటు యోగ, ధ్యానాన్ని అలవర్చుకునే విధంగా అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కాకతీయ వైద్య కళాశాలలో ఐసిడిఎస్‌ సూపర్వైజర్లకు క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పౌష్టికాహారం గురించి సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్