ఎస్పీ బాలసుబ్రమణ్యం స్వరాంజలి కార్యక్రమం

58చూసినవారు
ఎస్పీ బాలసుబ్రమణ్యం స్వరాంజలి కార్యక్రమం
హనుమకొండ బాలవికాస ఆడిటోరియంలో ఆదివారం జరిగిన రైల్వే కళాకారుల సమర్పించు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్వరాంజలి కార్యక్రమంలో మధుర గాయకులు రావెళ్ళ రామారావు పాల్గొన్నారు. ప్రస్తుతం కాజీపేట ట్రాఫిక్ ఎస్ఐగా పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు దేవదాస్ ప్రకాష్ కర్ర యాదవ రెడ్డి, ప్రముఖ గాయకులు మురళి మధు, నిర్మల, టీవీ రమేష్, మాధవి, స్వప్న, సైబర్ క్రైమ్ ఏసిపి విజయ్ కుమార్, పాండు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్