ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియలో వేగం పెంచాలి

71చూసినవారు
హనుమకొండ జిల్లా పరిధిలో చేపట్టిన ఎల్ఆర్ఎస్ దరఖాస్థుల ధ్రువీకరణ ప్రక్రియలో ఏర్పాటు చేసిన అధికారుల బృందాలు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కుడా పరిధిలోని వివిధ అభివృద్ధి పనులపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినితో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పనుల పురోగతి పై తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్