వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి దయచేసి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అబద్ధపు ప్రచారాలను నమ్మి ఇబ్బందులు పడొద్దని, అనుమానిత వ్యక్తులు తారసాపడినచో 100 డయల్ చేసి పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని శనివారం వర్ధన్నపేట ఎస్. ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.