ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శాలువాతో సన్మానం

574చూసినవారు
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శాలువాతో సన్మానం
ఇటీవల విడుదల పదవ తరగతి పరీక్షల్లో మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి మడికొండ ఎస్సై రాజాబాబు హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ శాలువాతో సన్మానించారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్