మొక్కలు పంపిణి చేసిన నాయకులు

73చూసినవారు
మొక్కలు పంపిణి చేసిన నాయకులు
భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో గల మడికొండ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో మొక్కలను ఉపాధ్యాయ సిబ్బంది, పిల్లలకు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పొనగోటి వెంకట్ రావు, డివిజన్ లీగల్ యాక్షన్ కమిటీ సభ్యులు, కనకం రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్