వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7060 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి సంగయ్య తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పలు సూచనలు పాటించి తమ సరుకులు మార్కెట్ తరలించవలసినదిగా మార్కెట్ అధికారులు తెలిపారు.