జూరాల నుంచి కోయిల్‌సాగర్‌కు నీళ్లు విడుదల

61చూసినవారు
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని ఉంద్యాలలో ఉన్న పంప్ హౌస్ స్టేజ్-1 నుంచి కోయిల్ సాగర్‌కు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ స్వర్ణ తదితరులు నీరు విడుదల చేశారు. దీనిపై ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్