సైబర్ ముఠాల ఆట కట్టిస్తాం: సీపీ తరుణ్ జోషి

84చూసినవారు
సైబర్ ముఠాల ఆట కట్టిస్తాం: సీపీ తరుణ్ జోషి
పలు రకాలుగా అమాయక ప్రజలను మోసగిస్తున్న సైబర్ ముఠాల ఆటలు కట్టిస్తామని రాచకొండ సీపీ తరుణ్ జోషి అన్నారు. HYD నేరేడ్‌మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల నమోదు, దర్యాప్తులో పాటించాల్సిన పద్ధతులపై పిఎస్ ల ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల దర్యాప్తులో యూరప్ దేశాల పోలీస్ వ్యవస్థ కంటే భారత పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్