కశ్మీర్‌పై భారత్‌కు సౌదీ అరేబియా పూర్తి మద్దతు

84చూసినవారు
కశ్మీర్‌పై భారత్‌కు సౌదీ అరేబియా పూర్తి మద్దతు
కశ్మీర్ అనేది భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని.. ఈ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది. తాజాగా సౌదీలో పర్యటిస్తున్న పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. కశ్మీర్ అంశంపై జోక్యం చేసుకోబోమని, భారత్‌తో మాట్లాడి పరిష్కారం కనుగొనాలని షాబాజ్‌కు సల్మాన్ సూచించారు.

సంబంధిత పోస్ట్