295కు పైగా సీట్లు గెలుస్తాం: ఖర్గే (వీడియో)

68చూసినవారు
ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో శనివారం జరిగిన I.N.D.I.A కూటమి పార్టీల సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో ఖర్గే మాట్లాడారు. దేశవ్యాప్తంగా తమ కూటమికి 295కు పైగా ఎంపీ సీట్లు వస్తాయన్నారు. సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక, కేజ్రీవాల్, భగవంత్ మాన్, అఖిలేష్, శరద్ పవార్, సీతారామ్‌ ఏచూరి, ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. రెమాల్ తుఫాన్ వల్ల మమతా బెనర్జీ రాలేదు.

సంబంధిత పోస్ట్