రాజీవ్ గాంధీ హత్యకు ముందు విశాఖలో ఏం జరిగింది?

50చూసినవారు
రాజీవ్ గాంధీ హత్యకు ముందు విశాఖలో ఏం జరిగింది?
రాజీవ్​ గాంధీ శ్రీపెరంబదూర్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. అయితే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, టేకాఫ్ అవ్వడం లేదని పైలట్ చెప్పారు. దాంతో ఆయన తిరిగి విశాఖ సర్క్యూట్ హౌస్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉండగా విమానం సిద్ధమైందని ఫోన్ రావడంతో రాజీవ్ గాంధీ మళ్ళీ ఎయిర్ పోర్టుకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కారు. ఆరోజు విమానం స్టార్ట్ అవ్వకపోతే రాజీవ్ బ్రతికి ఉండేవారు.

సంబంధిత పోస్ట్