24/7 గంటలు పనిచేసే ధాన్యం ఏటీఎమ్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

80చూసినవారు
24/7 గంటలు పనిచేసే ధాన్యం ఏటీఎమ్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
24/7 గంటలు పనిచేసే ధాన్యం ఏటీఎమ్‌ను దేశంలోనే తొలిసారిగా 2024, ఆగస్టు 8న ఒడిశా రాష్ట్రంలో ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం కింద ఈ ఏటీఎమ్‌ను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్