పురుషులు, మహిళల్లో ఎక్కువగా ఒత్తిడికి గురైయ్యేది ఎవరంటే..

70చూసినవారు
పురుషులు, మహిళల్లో ఎక్కువగా ఒత్తిడికి గురైయ్యేది ఎవరంటే..
భారత దేశంలో మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారి గురించి.. యువర్ దోస్ట్ అనే సంస్థ అధ్యయనం చేసింది. దేశ వ్యాప్తంగా ఉద్యోగం చేసే 5 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు. పురుషులతో పోల్చితే ఆఫీసుల్లో పని చేసే మహిళలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని సర్వే ప్రతి నిధులు వెల్లడించారు. సర్వే చేసిన వారిలో 72.2 శాతం మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారని.. కానీ మగవారిలో 53 శాతం మంది ఉన్నారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్