వేలాది బిడ్డల్ని చంపిన బలి దేవత ఎవరు?: KTR

72చూసినవారు
వేలాది బిడ్డల్ని చంపిన బలి దేవత ఎవరు?: KTR
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 'ప్రత్యేక రాష్ట్రం పదేళ్లు తాత్సారం చేసి వందలాది మంది ఆత్మ బలిదానానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. 1952లో సిటీ కాలేజీ వద్ద ఆరుగురు విద్యార్థులను, 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. స్వయగం రేవంత్ చెప్పినట్లు వేలాది బిడ్డల్ని చంపిన బలిదేవత ఎవరు?' అని ప్రశ్నిస్తూ అమరవీరుల స్తూపం ఫోటోను ఆయన పోస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్