దేశంలో ఈడీ కేసులు ఎందుకు చర్చ అవుతున్నాయి

527చూసినవారు
దేశంలో ఈడీ కేసులు ఎందుకు చర్చ అవుతున్నాయి
ప్రస్తుతం దేశంలో లిక్కర్ స్కామ్ కేసు హాట్ టాపిక్ గా ఉంది. ఈ కేసులో బాగంగా ఈడీ దాడులు ముమ్మరం చేస్తోంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులను సైతం అరెస్టు చేస్తోంది. తాజాగా దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ ల్యాండరింగ్ కేసులో అ రాష్ట్ర సిఎం కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అంతకుముందు ఆప్ పార్టీ మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష నేతల అరెస్ట్ ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశం అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్