3 నెలల నుంచి ఫించన్లు ఎందుకిస్తాలేరు: కౌశిక్ రెడ్డి

80చూసినవారు
తెలంగాణ వ్యాప్తంగా ఫింఛన్లు రాకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS నేత, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వ, తాతలకు పింఛన్లు రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పాడు. పింఛన్లపై ఆధారపడిన అవ్వ, తాతలకు మూడు నెలల నుంచి పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదు' అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్